Tag: Telangana RTC

నాగర్‌కర్నూల్‌లో రూ.12 కోట్లతో అత్యాధునిక బస్టాండ్‌కు శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పట్టణ అభివృద్ధికి ఊతమివ్వనుంది.

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు నూతన బస్టాండ్..

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు రూ.20 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి జూలై 8న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో ప్రజారవాణా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ

ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటించింది. శనివారం నుంచి బస్సు సర్వీసులు పునఃప్రారంభమై సాధారణ రాకపోకలు మొదలయ్యాయి.