Tag: Telangana Agriculture

పశువుల వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు తప్పనిసరి: కలెక్టర్

బావాజీపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత పశు టీకాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధికి బలమని, ఉచిత టీకాలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ హెచ్చరిక

నాగర్ కర్నూల్ జిల్లాలో రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు

నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

పాలెం పరిశోధన కేంద్రంలో ఘనంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు

నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు ఘనంగా జరిగింది. మహిళలకు నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించారు.