నాగర్ కర్నూల్ రామాలయంలో వైభవంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు
నాగర్ కర్నూల్ రాంనగర్లోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు.
నాగర్ కర్నూల్ రాంనగర్లోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు.
శ్రీరామనవమి సందర్భంగా నాగర్ కర్నూల్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 6 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.