నాగర్కర్నూల్లో రోడ్డు ప్రమాదం…
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా సిగ్నల్ వద్ద XL లూనాను బులెరో వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా సిగ్నల్ వద్ద XL లూనాను బులెరో వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపిన యువకులు ప్రమాదానికి కారణమై రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పెద్దకొత్తపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
కల్వకుర్తి వద్ద NH-765 రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారడంతో ప్రజలు భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామ శివారులో కారు–బైక్ ఢీకొని బీసీ కాలనీకి చెందిన గన్నోజు సురేష్ చారి (40) అక్కడికక్కడే మృతి చెందారు.