సోషల్లో 100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు
నాగర్ కర్నూల్లో సోషల్లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగర్ కర్నూల్లో సోషల్లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగర్కర్నూల్ నూతన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ను జిల్లా విద్యాశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్యా అభివృద్ధి, పాఠశాలల పురోగతిపై సమావేశంలో చర్చించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం మూడు విడతల్లో ప్రారంభం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని డీఈవో హెచ్చరిక.
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గణిత పరీక్షకు 99.81% హాజరు నమోదైంది.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.