నాగర్ కర్నూల్లో 229 CMRF చెక్కుల పంపిణీ
నాగర్ కర్నూల్లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
నాగర్ కర్నూల్లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ 30 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.