ప్రభుత్వ పథకాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు ఆదేశించారు.
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు ఆదేశించారు.