నాగర్కర్నూల్లో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నాగర్కర్నూల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర సూచించారు. వరద ప్రాంతాలు, విద్యుత్ తీగలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
