జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరుకు టిడబ్ల్యూజేఎఫ్ వినతి
నాగర్ కర్నూల్లో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పారదర్శకంగా మంజూరు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
నాగర్కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
నాగర్ కర్నూల్లో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పారదర్శకంగా మంజూరు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 60 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై సీపీఎం ఆందోళన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది.
కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాగర్ కర్నూల్లో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
కుమ్మెర గ్రామ ఘటనలో చిన్నారి మృతి నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేసింది. నిందితులను శిక్షించకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని ఆనంద్ గౌడ్ హెచ్చరించారు.
నాగర్ కర్నూల్లో జై గౌడ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ గౌడ కౌన్సిలర్లకు శాలువాలతో ఘన సన్మానం నిర్వహించారు.
కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల పాప మృతి చెందిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కుమ్మెర జాతర ఘటనలపై నాగర్ కర్నూల్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి పలు కేసుల వివరాలు వెల్లడించారు. శిశువు మృతి కేసుతో పాటు దాడులపై కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు.