నాగర్ కర్నూల్లో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ’పై అవగాహన సదస్సు
నాగర్ కర్నూల్ సాయి గార్డెన్లో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు సమక్షంలో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం’ కార్యక్రమం నిర్వహించారు. యువత, తల్లిదండ్రులు డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
