శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి ప్రత్యేక అనుమతి..
నల్లమల్ల అడవుల్లోని శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి భక్తులకు ప్రత్యేక అనుమతి లభించింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ అధికారులతో చర్చించి ఈ అనుమతి సాధించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు.
