ఎర్రగడ్డ బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం
ఎర్రగడ్డ బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆచార్య అభినవ శంక రానందస్వామి ఐక్యత, ధర్మ పరిరక్షణపై పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఎర్రగడ్డ బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆచార్య అభినవ శంక రానందస్వామి ఐక్యత, ధర్మ పరిరక్షణపై పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నాగర్కర్నూల్లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.