రంగస్థల కళాకారులకు సన్మానం
ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన కార్యక్రమంలో రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించారు.
ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన కార్యక్రమంలో రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించారు.
నాగర్ కర్నూల్లో కందనులు కళా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం కవితలు, గేయాలతో ఆకట్టుకుంది. పలువురు కవులు, గాయకులు పాల్గొని సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించారు.