Tag: నాగర్ కర్నూల్ వార్తలు

మన్ననూర్ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

నాగర్ కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. కృష్ణ

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన డాక్టర్ కె. కృష్ణ నాగర్ కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.