శ్రీపురంలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం
శ్రీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు. పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
భారత్లో మార్పుల వేగం అద్భుతం
భారత్లో టెక్నాలజీ అభివృద్ధి వేగం ఆశ్చర్యకరమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో 118 దేశాలు పాల్గొన్నాయి.
TNGO 2026 డైరీ ఆవిష్కరణ
నాగర్కర్నూల్లో టీఎన్జీవో 2026 డైరీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార హామీ ఇచ్చారు.
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు 34 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. లీకేజీలు, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
భూసేకరణ వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేసి నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించాలని ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.
25న ఉచిత కంటి వైద్య శిబిరం
నాగర్కర్నూల్లో ఈ నెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం. అవసరమైన వారికి మహబూబ్నగర్ ఏనుగొండలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు.
జిల్లా స్థాయి భారీ ఉద్యోగ మేళా
నాగర్కర్నూల్లో ఈ నెల 20న జిల్లా స్థాయి భారీ ఉద్యోగ మేళా. 50 కంపెనీలతో 25–30 రకాల ఉద్యోగాలు, ఎంపికైన వారికి రూ.15,000 పైగా జీతం.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలతో పాటు 10 రాష్ట్రాల్లో మొత్తం 37 సీట్లకు మార్చి 16న పోలింగ్ జరగనుంది.
చైర్మన్ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
మునిసిపల్ చైర్మన్ ను గగ్గలపల్లి గ్రామ నాయకులు సన్మానించారు
మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థల పరిశీలన
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని
