బాధితులపైనే కేసులు రాజ్యాంగ విరుద్ధం
కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
రెండు నెలల పసిపాప మృతి ఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనాన్ని క్షమించబోమని హెచ్చరిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 60 కేంద్రాల్లో 25 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, భద్రత, మౌలిక వసతులు, రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు.
నాగర్ కర్నూల్లో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పారదర్శకంగా మంజూరు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 60 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాగర్ కర్నూల్లో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
నాగర్ కర్నూల్లో జై గౌడ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ గౌడ కౌన్సిలర్లకు శాలువాలతో ఘన సన్మానం నిర్వహించారు.
కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల పాప మృతి చెందిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.