నయినపల్లి మైసమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని నయినోనిపల్లి మైసమ్మ తల్లి ఆలయాన్ని అదనపు కలెక్టర్ అమరేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని నయినోనిపల్లి మైసమ్మ తల్లి ఆలయాన్ని అదనపు కలెక్టర్ అమరేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి గ్రామంలోని మైసమ్మ ఆలయాన్ని డీఎస్పీ శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు.