Tag: Telangana Crime

పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం…

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితుడు, తనపై కేసు పెట్టిన కుటుంబంపై ప్రతీకారంతో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌లో కుటుంబ కలహాలే హత్యకు కారణం..

నాగర్‌కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం కారణంగా జరిగిన యాదయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య, కుమార్తె, అల్లుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జిల్లాలో యువకుడి హత్య కేసు వెలుగు : ముగ్గురు నిందితులు అరెస్ట్

నాగర్‌కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు కలకలం రేపింది. పాత వైరం కారణంగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.