నారాయణపేట ఆర్డీఓ ఏసీబీ వలలో
నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా చిక్కారు. బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా చిక్కారు. బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.