వానాకాలం వరి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వానాకాలం వరి కొనుగోళ్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
