నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని హత్య నేరం కింద వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్…
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని హత్య నేరం కింద వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్…
కుమ్మెర జాతర ఘటనలో పసిపాప మృతి నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ రేపు నాగర్కర్నూల్కు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు కుమ్మెర గ్రామంలో బాధితులను కలిసి ధైర్యం చెప్పనున్నారు.
కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్లో జై గౌడ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ గౌడ కౌన్సిలర్లకు శాలువాలతో ఘన సన్మానం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్గా బాదం రమేష్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో సురేష్ బాబు, కమిషనర్ నాగిరెడ్డి పర్యవేక్షించారు.
నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వరం స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దర్శనానికి కనీసం గంట సమయం పడుతుండగా, కొండపైకి టెంపుల్ బస్సుల ద్వారానే అనుమతిస్తున్నారు.
పుల్వామా దాడి జరిగిన రోజు సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యువకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 73 నుంచి 80 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల విధులు పూర్తయిన అనంతరం ఓ పోలీసు అధికారి తన లాఠీ, టోపీని నేలపై ఉంచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.