పశువుల వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు తప్పనిసరి: కలెక్టర్
బావాజీపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత పశు టీకాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధికి బలమని, ఉచిత టీకాలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు.
