నాగర్కర్నూల్ జిల్లా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ కల్పించాలి…
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నాగర్కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నాగర్కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
నాగర్కర్నూల్ జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.