ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టిన భార్య..
మియాపూర్లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్తో కేసును ఛేదించారు.
