ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ రోగులకు ప్రత్యేక ఏర్పాటు
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక బెడ్లు, 24 గంటల వైద్య సేవలు సిద్ధం. ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక బెడ్లు, 24 గంటల వైద్య సేవలు సిద్ధం. ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 15న కోతకుట్టులేని వ్యాసెక్టమీ శిబిరం నిర్వహించి, అర్హులైన పురుషులకు రూ.1000 ప్రోత్సాహక నగదు ఇవ్వనున్నారు.
నాగర్ కర్నూల్లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.