రంగస్థల కళాకారులకు సన్మానం
ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన కార్యక్రమంలో రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించారు.
ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన కార్యక్రమంలో రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించారు.
నాగర్ కర్నూల్ మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి.కురుమయ్యను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎమ్మార్సీ భవనంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.