నకిలీ డీఏపీ సూత్రధారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
నకిలీ డీఏపీ ఎరువుల దందా సూత్రధారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే కలెక్టరేట్ ఎదుట భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
