విద్యుత్ అంతరాయాలకు చెక్ – ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ కీలక ప్రకటనలు
నాగర్కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ విద్యుత్ అంతరాయాల నివారణకు పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు
నాగర్కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ విద్యుత్ అంతరాయాల నివారణకు పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు
నాగర్కర్నూల్ జిల్లాలో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్పాట్ బిల్లర్స్ సమ్మె కొనసాగుతోంది. పని దినాలు పెంచాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో స్పాట్ బిల్లర్స్ మార్చి 1 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. 20 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
నాగర్కర్నూల్లో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మీసేవ కేంద్రంలో యువకులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు.