నాగర్కర్నూల్లో ఘనంగా దివ్యాంగుల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో నిర్వహించిన దివ్యాంగుల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పాల్గొని దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్,…
