విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
నాగర్కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని కలిసి పీఆర్సీ, డీఏ బకాయిలు, ఆరోగ్య పథకం అమలు, పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి…
