వెంకటాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్ మండలం వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, గ్రామపంచాయతీ, వీవో భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
