లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలి
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు మంచి దిగుబడి ఇస్తుందని తెలిపారు.
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు మంచి దిగుబడి ఇస్తుందని తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా పాలెం పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు ఘనంగా జరిగింది. మహిళలకు నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించారు.