Tag: అదనపు కలెక్టర్ దేవసహాయం

నేటి ప్రజావాణికి 42 ఫిర్యాదులు.. సత్వర పరిష్కారానికి ఆదేశాలు:

నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 42 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అధికారులకు సూచించారు.