Category: Telangana News

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.

అంటరానితనాన్ని క్షమించబోమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక

రెండు నెలల పసిపాప మృతి ఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనాన్ని క్షమించబోమని హెచ్చరిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

కుమ్మెర గ్రామ జాతర ఘటనపై మూడు కేసులు నమోదు

కుమ్మెర జాతర ఘటనపై నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు కేసులు నమోదు – శిశు మృతి దర్యాప్తు కొనసాగింపు – ముగ్గురు నిందితుల అరెస్ట్, ఆరుగురు పరారీ.

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరుకు టిడబ్ల్యూజేఎఫ్ వినతి

నాగర్ కర్నూల్‌లో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పారదర్శకంగా మంజూరు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు

నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 60 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కుమ్మెర చిన్నారి హత్య ఘటనపై డీజీపీకి వినతిపత్రం

కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చిన్నారి హత్య ఘటనపై సీపీఎం ఆందోళన

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై సీపీఎం ఆందోళన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది.

కుమ్మెర బాధితులకు సత్వర న్యాయం

కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాగర్ కర్నూల్‌లో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

డాక్టర్ భీమ్ భరత్‌కు తెలంగాణ గవర్నర్ అభినందనలు

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన MBBS విద్యార్థి డాక్టర్ భీమ్ భరత్‌ను తెలంగాణ గవర్నర్ అభినందించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు పొందారు.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు నిర్వహించి రూ.5,000 లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.