అమరవీర జవానులకు ఘన నివాళి…
పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీర జవాన్ల స్మరణార్థం నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని నాగనూల్ గ్రామంలో యువకులు, విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీర జవాన్ల స్మరణార్థం నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని నాగనూల్ గ్రామంలో యువకులు, విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
పుల్వామా దాడి జరిగిన రోజు సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యువకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 18, BRS 6 స్థానాలు సాధించాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్… నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, మధిర ప్రాంతాల్లో ఘన విజయం.
నాగర్కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, మూడంచెల భద్రతతో పారదర్శకంగా లెక్కింపు నిర్వహించనున్నట్లు…
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 73 నుంచి 80 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల విధులు పూర్తయిన అనంతరం ఓ పోలీసు అధికారి తన లాఠీ, టోపీని నేలపై ఉంచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.