తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నాగర్కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ సంఘాలు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలు ఏవైనా సరే భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాయి.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో నజీమా కాజా ఖాన్ తరఫున జరిగిన ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఇల్లు లేని పేదలకు స్థలం, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సాయం అందిస్తామని, రూ.220 కోట్లతో 550…
మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోతుల మమత సుబ్బారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటగౌని సునీత శ్రీనివాస్ గౌడ్ గారి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
8వ వార్డు అభివృద్ధికి నిరంతర పోరాటం – బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ కుమార్
వెన్నచర్ల పీహెచ్సీలో వైద్యుల విధుల నిర్లక్ష్యంపై డాక్టర్ ప్రశాంత్పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం, ప్రజల ప్రాణాలతో చెలగాటం సహించం
నాగర్ కర్నూల్లో మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించి పెండింగ్ హామీలన్నింటిని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు తెలిపారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ యువ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.