Tag: Telangana Farming

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి: కలెక్టర్

తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామసభలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ రైతులు నీటి వనరులను ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుతో అధిక ఆదాయం సాధించవచ్చన్నారు.