ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలి
పెద్ద ముద్దునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
పెద్ద ముద్దునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.