భూసార పరీక్ష నేలకు శ్రీరామరక్ష
తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించి రైతులకు సేంద్రియ వ్యవసాయం, మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించి రైతులకు సేంద్రియ వ్యవసాయం, మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.