తెలకపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
తెలకపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోడ వెంకటయ్య అధ్యక్షులుగా, నాగనూలు శివరాం ప్రధాన కార్యదర్శిగా, గువ్వల సుదర్శన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.
