ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
మళ్లీ గెలిస్తే నాగర్ కర్నూల్లో ఐటీ పార్క్, మహిళా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి BRS అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో నజీమా కాజా ఖాన్ తరఫున జరిగిన ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఇల్లు లేని పేదలకు స్థలం, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సాయం అందిస్తామని, రూ.220 కోట్లతో 550…
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటగౌని సునీత శ్రీనివాస్ గౌడ్ గారి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నాగర్ కర్నూల్లో రేపు (06-02-2026) CARE Hi-Tech కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. బి. కార్తిక్ రెడ్డి Pulla Reddy Hospitalలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉంటారు. కడుపు సంబంధిత సమస్యలతో…
8వ వార్డు అభివృద్ధికి నిరంతర పోరాటం – బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ కుమార్
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ యువ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఎండబెట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువకులు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, బిఆర్ఎస్ యువ నాయకుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. 24 వార్డుల్లో మొత్తం 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ వార్డుల్లో 2 నుంచి 7 మంది వరకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.