గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ టి. ఉషారాణి..
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రొఫెసర్ డాక్టర్ పి. సుప్రియ బాధ్యతలు స్వీకరించారు.
