వీబీజీ రామ్ జీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి.
నాగర్కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు తమ సమస్యల పరిష్కారం, పే స్కేల్ అమలు, సమయానికి జీతాలు, ల్యాప్టాప్ల మంజూరు వంటి డిమాండ్లతో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్కు వినతిపత్రం అందజేశారు.
