Tag: Election Commission

నాగర్ కర్నూల్‌లో ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ పట్టణంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.