Tag: Bizinepally News

బిజినపల్లిలో నూతన మత్స్యకారుల చేపల విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నూతన మత్స్యకారుల చేపల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన చేపలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు

బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో SIRపై బీఎల్ఏల సమావేశం.

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సమావేశంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు.