నాగర్కర్నూల్లో ఉచిత వినికిడి పరీక్ష శిబిరం విజయవంతం
నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వినికిడి పరీక్ష శిబిరంలో 30 మంది వృద్ధులకు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.
నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వినికిడి పరీక్ష శిబిరంలో 30 మంది వృద్ధులకు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.