Tag: తెలంగాణ ప్రభుత్వం

ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి భరోసా.

నాగర్‌కర్నూల్‌లో సంచలనం సృష్టించిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ ఆర్థిక మోసం బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డా. మల్లురవి హామీ ఇచ్చినట్లు బాధితుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. జప్తు చేసిన ఆస్తులను బహిరంగ వేలం వేసి…

సోమశిలలో ఉమ్మడి పాలమూరు నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొని ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.