బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని నియంత్రించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.: కుమ్మెర బాధితులను కలిసిన కవిత
బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని నియంత్రించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.: కుమ్మెర బాధితులను కలిసిన కవిత
