Category: Politics

రాజకీయాలకు సంబంధించిన తాజా వార్తలు, విశ్లేషణలు మరియు ప్రజా సమస్యలపై కథనాలు.

19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటగౌని సునీత శ్రీనివాస్ గౌడ్ గారి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

విజయం సాధించి హామీలు అమలు చేస్తాం

నాగర్ కర్నూల్లో మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించి పెండింగ్ హామీలన్నింటిని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు తెలిపారు.

నిలదీయండి కాంగ్రెస్ ను ఓడించండి

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ యువ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

కారును గెలిపిస్తేనే అభివృద్ధి…

నాగర్ కర్నూల్ మునిసిపల్ ఎన్నికల్లో 21వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి పడిగే రవీందర్ను గెలిపిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి అన్నారు.

హస్తం నుండి కారులోకి

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఎండబెట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువకులు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, బిఆర్ఎస్ యువ నాయకుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 02, 12, 13 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. 24 వార్డుల్లో మొత్తం 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ వార్డుల్లో 2 నుంచి 7 మంది వరకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించాలి…

ఇప్పటికే పదవిలో ఉన్న అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలి – అపోజిషన్ డిమాండ్ 🔹 ఇంకా చిన్నగా కావాలంటే ఇతర పదవిలో ఉన్నారని నామినేషన్‌పై అభ్యంతరం నామినేషన్ తిరస్కరణకు అపోజిషన్ డిమాండ్

ప్రశ్నించే గొంతును గెలిపించాలి

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని 8వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా చెవ్వ ప్రమోద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రశ్నించే కౌన్సిలర్‌గా ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు.