జిల్లా ఆసుపత్రిలో సత్యసాయి నిత్య అన్నప్రసాదం
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో గత 7 సంవత్సరాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం రోగి సహాయకులకు సత్యసాయి అన్నప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. రోజుకు 120–150 మందికి భోజనం అందిస్తున్నారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో గత 7 సంవత్సరాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం రోగి సహాయకులకు సత్యసాయి అన్నప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. రోజుకు 120–150 మందికి భోజనం అందిస్తున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం యువత ముందుకు రావాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ధార్మిక చైతన్య సమావేశంలో పాల్గొని సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.
కుమ్మెర ఘటన బాధితులను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం ముందు కలిసిన కవిత, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.
అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 మంది నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష మూడవ రోజు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,163 మంది విద్యార్థుల్లో 6,908 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని హత్య నేరం కింద వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్…
కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొని, జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.